విధాత హైదరాబాద్ : మెదక్ జిల్లా పెద్ద శంకరం పెట్ మండలంలోని రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు. రామోజీపల్లి గ్రామానికి చెందిన శ్రీ రాములు(46) విశాల్(14) తండ్రి కొడుకు ఇద్దరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను అరబోయడానికి వెళ్లగా అదే సమయంలో పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు పంచనామా చేపట్టారు.
Medak | మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తండ్రికొడుకుల బలి
మెదక్ జిల్లా పెద్ద శంకరం పెట్ మండలంలోని రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు

Latest News
Miyazaki mango | నిర్మల్ జిల్లాలో అరుదైన మామిడి పండ్లు.. కిలో రూ. 2.5 లక్షలు
Shivanna-Ram Charan | అప్పుడు చిరు–రాజ్కుమార్.. ఇప్పుడు శివన్న–చరణ్, కిస్సింగ్ మూమెంట్ వైరల్
Tejaswini | బాలయ్య కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా?.. తేజస్విని డ్యాన్స్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు!
Private Bus | ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు.. 40 మంది ప్రయాణికులు సురక్షితం
Vastu Tips | ఇంటి కప్పుపై పాత వస్తువులా..! సంపదంతా ఆవిరే.. తస్మాత్ జాగ్రత్త..!!
Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు..!
గిల్ గర్జనలో కొట్టుకుపోయిన రాజస్థాన్.. ఫైనల్లో గుజరాత్ : బెంగళూరుతో ఢీ
Toyota Urban Cruiser EBella | టయోటా నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
ఉత్తమ్ సమీక్షకు జిల్లా మంత్రులు డుమ్మా…జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
Honor Win Turbo | 10,000mAh పవర్ఫుల్ బ్యాటరీతో సరికొత్త మొబైల్.. ధర ఎంతంటే..!