విధాత హైదరాబాద్ : మెదక్ జిల్లా పెద్ద శంకరం పెట్ మండలంలోని రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు. రామోజీపల్లి గ్రామానికి చెందిన శ్రీ రాములు(46) విశాల్(14) తండ్రి కొడుకు ఇద్దరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను అరబోయడానికి వెళ్లగా అదే సమయంలో పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు పంచనామా చేపట్టారు.
Medak | మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తండ్రికొడుకుల బలి
మెదక్ జిల్లా పెద్ద శంకరం పెట్ మండలంలోని రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు

Latest News
శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు..!
పక్కవారికి స్క్రీన్ కనబడదు: ప్రైవసీ డిస్ప్లేతో సామ్సంగ్ గెలాక్సీ ఎస్26 సంచలనం
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం స్థానిక హక్కు.. ప్రారంభోత్సవానికి ముందు స్థానికుల డిమాండ్
robots performing kung fu moves | కుంగ్ఫూతో అదరగొట్టిన రోబోలు.. ఆకట్టుకుంటున్న వీడియో
నగరంలో ఏనుగు విధ్వంసం !
డీఎంకే గూటికి చేరిన తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్
మావోయిస్టు అగ్రనేతలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
‘స్వర్గం’ ఎక్కడుందో ‘లొకేషన్’ చెప్పేశాడు...
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్వీస్టు..హైకోర్టులో సీబీఐ అప్పీల్
చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ కన్నుమూత