విధాత: ఛత్తీస్-ఘడ్,బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.
పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
<p>విధాత: ఛత్తీస్-ఘడ్,బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.</p>
Latest News

‘డార్లింగ్’ నుంచి ‘ది రాజా సాబ్’ వరకు..
రాజా సాబ్ రెండో కలెక్షన్స్ ఊహించని షాక్ ..
ఎక్సర్సైజ్ ఏ సమయంలో చేస్తే మంచిది..! ఉదయమా..? సాయంత్రమా..?
చెరుకు తోటలో పులితో కుక్క భీకర యుద్ధం.. ఎందుకో తెలుసా..?
టెలివిజన్ షోలో నాకు ఎక్కువ సంతృప్తినిచ్చాయి..
క్యాలెండర్తో భార్యాభర్తల బంధం బలోపేతం..? ఇది ఎంత వరకు నిజం..!
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో తగాదాలు..! ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం..!!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు.. జర జాగ్రత్త సుమా..!
చలిగుప్పిట్లో అందాల కశ్మీర్.. గడ్డకట్టిన దాల్ సరస్సు
మదురో తరహాలోనే పుతిన్ని కూడా బంధిస్తారా..? ట్రంప్ సమాధానం ఏంటంటే..?