తెలంగాణలోని కోర్టులకు ఇవాళ సెలవు
విధాత,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్థానం ఇవాళ సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు సేవలు అందించారు. న్యాయమూర్తి మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత
<p>తెలంగాణలోని కోర్టులకు ఇవాళ సెలవువిధాత,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్థానం ఇవాళ సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు సేవలు అందించారు. న్యాయమూర్తి మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ మధ్యాహ్నం 3 […]</p>
Latest News

ఇదేక్కడి డ్రెస్ రా మామ.. రాశి ఖన్నా గ్లామర్ మెరుపులు
అండర్ 19 హీరోలకు బిసీసీఐ భారీ నజరానా.!
కేసీఆర్ ‘చరిత్ర’ చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది.. : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్లో సౌకర్యంగా బతకాలంటే... జీతం ఎంతుండాలి?
అమానుషం.. హోమ్వర్క్ చేయలేదని.. విద్యార్థిని బెత్తంతో 150 సార్లు చితకబాదిన టీచర్
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. ఫోన్లో రీల్స్ చూస్తూ బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. షాకింగ్ వీడియో
Cheetah | కూనోలో చిరుత కూనల సందడి.. వీడియో చూశారా..?
బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ.. షాకింగ్ వీడియో
గోదావరి ఒడ్డుకు మొసళ్లు..పాపికొండల పర్యాటకులకు టెన్షన్ !
బ్యాక్ లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్ర : కవిత తీవ్ర ఆరోపణలు