లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జన జాతర పేరిట తుక్కుగూడలో శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బహిరంగ సభ నేపథ్యంలో నగర శివార్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జన జాతర పేరిట తుక్కుగూడలో శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగర శివార్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..