దేశంలో ఒకే ఒక్క రైల్ బస్ ఎక్కడుందో తెలుసా?
విధాత:భారత్ లో ఉన్న ఒక్క రైల్ బస్, టికెట్లు కూడా రైలు బండిలో ఇస్తారు. అది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి లోనే ఉంది.ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నది రైలే ,పట్టాల పైనే వెళ్తుంది కానీ పూర్తిస్థాయి రైలు కాదు బస్సు లాగా ప్రయాణించే బుల్లి రైలు .. దీన్ని "రైలు బస్సు" అని అంటారు ఇది ఆంధ్ర ప్రదేశ్ లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు నడిచే ఏకైక "రైలు బస్సు" ఈ […]

విధాత:భారత్ లో ఉన్న ఒక్క రైల్ బస్, టికెట్లు కూడా రైలు బండిలో ఇస్తారు. అది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి లోనే ఉంది.ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నది రైలే ,పట్టాల పైనే వెళ్తుంది కానీ పూర్తిస్థాయి రైలు కాదు బస్సు లాగా ప్రయాణించే బుల్లి రైలు ..

దీన్ని “రైలు బస్సు” అని అంటారు ఇది ఆంధ్ర ప్రదేశ్ లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు నడిచే ఏకైక “రైలు బస్సు” ఈ రైలు బస్సుని 2004 లో ప్రారంభించారు. కాకినాడ లో ఉదయం 9:30 బయలుదేరి కొవ్వాడ,అర్తలకట్ట,కరప,వాకాడ,వేలంగి,నరసాపురపుపేట,రామచంద్రాపురం ,ద్రాక్షారామం,కుండూరు,గంగవరం మీదుగా కోటిపల్లి 11:00 గంటలకు చేరుకుంటుంది…

చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఈ బుల్లి
“రైలు బస్సు”లో ప్రయాణం అబ్బబ్బా ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము.