విధాత: రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికి అధికారులు వదలలేదు.దీంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ తన లారీతో అర్ టీ ఓ కారును ఢీ కొట్టాడు. సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
లంచం అడిగినందుకు లారితో గుద్ది చంపిన డ్రైవర్..!
<p>విధాత: రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికి అధికారులు వదలలేదు.దీంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ తన లారీతో అర్ టీ ఓ కారును ఢీ కొట్టాడు. సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.</p>
Latest News

అమలాపురంలో టెస్లా కారు క్రేజ్ .. సెల్పీలతో జనం సందడి
నెట్ఫ్లిక్స్లో పవర్ స్టార్ హంగామా..
దిగొచ్చిన వెండి, బంగారం ధరలు
సంక్రాంతి కోళ్ల పందాల బిగ్ ఫైట్ ప్రైజ్ రూ.1.53కోట్లు
వైరల్... అమెజాన్ అడవుల ఆదిమ జాతి తెగ వీడియో విడుదల
సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్పై కాపీ వివాదం ..
ధనుష్- మృణాల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందా..
జపాన్ భాషలో పుష్ప 2 డైలాగ్..
200 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగం..! నేటి నుంచి ఈ నాలుగు రాశులకు స్వర్ణయుగమే..!!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కళ్యాణ యోగం..!