విధాత: రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికి అధికారులు వదలలేదు.దీంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ తన లారీతో అర్ టీ ఓ కారును ఢీ కొట్టాడు. సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
లంచం అడిగినందుకు లారితో గుద్ది చంపిన డ్రైవర్..!
<p>విధాత: రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికి అధికారులు వదలలేదు.దీంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ తన లారీతో అర్ టీ ఓ కారును ఢీ కొట్టాడు. సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.</p>
Latest News

అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
లోకేశ్ ..నీది జగన్తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్
హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ దుమారం ?
'మిస్ ఇండియా 2026' విజేత సాధ్వి సైల్
దేశీయ టాయిలెట్ బెస్ట్ : కొణిదెల ఉపాసన క్యాంపెయిన్
టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా
అమెరికా - ఇరాన్ మధ్య రేపు రెండో దశ శాంతి చర్చలు జరిగేనా!
బస్సు కిటికీలోంచి పసిపాప..సాహసంతో కాపాడిన వాహనదారుడు