విధాత: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.106.56 కి చేరింది.గుంటూరులో పెట్రోల్ ధర లీటర్కు రూ.115.30కి చేరింది. డీజిల్పై 36 పైసలు పెరిగి లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.69కి చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర […]
విధాత: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.106.56 కి చేరింది.గుంటూరులో పెట్రోల్ ధర లీటర్కు రూ.115.30కి చేరింది. డీజిల్పై 36 పైసలు పెరిగి లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.69కి చేరింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.99కు చేరగా.. డీజిల్ ధర రూ.97.73కు పెరిగింది.ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ.114.77కు చేరగా.. లీటర్ డీజిల్ 38 పైసలు పెరిగి రూ.105.83 వద్ద కొనసాగుతోంది.కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి రూ.109.42గా ఉంది. లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.80 వద్ద కొనసాగుతోంది.చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.105.70 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 33 పైసలు రూ.101.88కు చేరింది.