విధాత :ఫీజుల విషయంలో హస్పిటల్స్ పేషెంట్లను.ఇబ్బంది పెడుతున్నాయి.మానవాతా దృక్పథం లేని వైద్యులు జాతి భారం. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలి.ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదు.సత్తెనపల్లిలో అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తాం.కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోంది.తండ్రి చనిపోతే పిల్లలు దహనం చేయలేని పరిస్థితి. ఆధునిక సమాజంలో ఇలాటి పరిస్థితలు దురదృష్టకరం. మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు,పెద్దపీట చేయటం శోచనీయం. అనాధ శవాల ఖననం కోసం స్వచ్చంద సంస్థలు.ముందుకు రావటం మంచి పరిణామం.అని అంబటి […]
విధాత :ఫీజుల విషయంలో హస్పిటల్స్ పేషెంట్లను.ఇబ్బంది పెడుతున్నాయి.మానవాతా దృక్పథం లేని వైద్యులు జాతి భారం. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలి.ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదు.సత్తెనపల్లిలో అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తాం.కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోంది.తండ్రి చనిపోతే పిల్లలు దహనం చేయలేని పరిస్థితి. ఆధునిక సమాజంలో ఇలాటి పరిస్థితలు దురదృష్టకరం. మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు,పెద్దపీట చేయటం శోచనీయం. అనాధ శవాల ఖననం కోసం స్వచ్చంద సంస్థలు.ముందుకు రావటం మంచి పరిణామం.అని అంబటి రాంబాబు తెలిపారు.