విధాత: కరోనా మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యం లో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది.. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా బాధితులు చాలా చోట్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పోలీసులు సమయ స్ఫూర్తి తో వ్యవహరించారు.. విజయవాడ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి.. విషయం పోలీసులకు తెలియడంతో ఆఘ మేఘాల మీద ఆక్సిజన్ సిలింర్లు సమకూర్చారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ప్రాణ […]
విధాత: కరోనా మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యం లో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది.. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా బాధితులు చాలా చోట్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పోలీసులు సమయ స్ఫూర్తి తో వ్యవహరించారు..
విజయవాడ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి.. విషయం పోలీసులకు తెలియడంతో ఆఘ మేఘాల మీద ఆక్సిజన్ సిలింర్లు సమకూర్చారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ప్రాణ వాయువు అందింది. పోలీసుల సాహసానికి నెటిజన్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.. సోషల్ మీడియా లో ఈ అంశం వైరల్ గా మారింది.