విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించారని వ్యాపారులు తెలి పారు . పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాని స్టేబుల్ విచారించారు .
మంత్రాలయం మఠంలో మానసిక రోగి హల్చల్
<p>విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . […]</p>
Latest News

దారుణం.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
బిగ్ డే...లోక్ సభ ముందుకు మూడు కీలక బిల్లులు..ప్రతిపక్షాల నిరసనలు
గతంలో విడుదలకు ముందే లీకైన తెలుగు సినిమాలు ఇవే!
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం
ఏప్రిల్ 30 రిలీజ్ స్లాట్ కోసం పెరిగిన పోటీ
స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి!
గర్భిణి బరువు 139 కిలోలు.. 3.75 కిలోల ఆడశిశువుకు జన్మ
రూ.30వేలలోనే ద్వారక-సోమనాథ్ యాత్ర.. ఐఆర్సీటీసీ 8 రోజుల ఆధ్యాత్మిక ట్రిప్!
రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న ఎండలు.. జర జాగ్రత్త..!
ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి…