విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించారని వ్యాపారులు తెలి పారు . పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాని స్టేబుల్ విచారించారు .
మంత్రాలయం మఠంలో మానసిక రోగి హల్చల్
<p>విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . […]</p>
Latest News

Royal Enfiled Bullet 650 | రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బుల్లెట్ బండి.. 650 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
OnePlus 16 | 200మెగాపిక్సెల్ కెమెరా.. ఏఐ బటన్.. వన్ప్లస్ 16 స్పెసిఫికేషన్లు లీక్!
ఆల్విన్ కాలనీ నుంచి మియాపూర్ వరకూ కొత్త ఫ్లైవోవర్.. ఆ దారిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
నాలుగున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్లో షాకింగ్ నిజాలు..
Samosa in Train | రైలులో సమోసాలు కొంటున్నారా.. ముందు ఈ వీడియో చూడండి.. తర్వాత డిసైడ్ అవ్వండి!
Techie | ఐటీ జాబ్ వదిలి వ్యవసాయంలోకి.. మామిడి పండ్లు కోస్తుండగా పిడుగుపడి మృతి
పడిపోతున్న ప్రాంతీయ పార్టీల ఆదాయాలు.. 2024–25లో 52 శాతం తగ్గుదల
హైదరాబాద్ లో మళ్లీ రియల్ బూమ్..రాయదుర్గంలో రికార్డు ధర
కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్
తొలి హైడ్రోజన్ రైలుకు అనుమతి.. జింద్ – సోనిపత్ మధ్య పట్టాలెక్కనున్న ట్రైన్