విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం

ప్రభుత్వ పరంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలని తీర్మానం.పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట . విధాత:రాష్ట్రంలో పాలకు అత్యధిక ధర చెల్లించి పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డాం .సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి .జూన్ 1 నుంచి కిలో వెన్నకు రూ.715 చెల్లించాలని నిర్ణయం .10 శాతం వెన్న ఉన్న గేదెపాలు లీటర్‌కు రూ.71.50 ధర చెల్లిస్తాం .పశుదాణాకు సేకరించే మొక్కజొన్నల ధర క్వింటాల్ కు రూ.1700 .ఈ ఏడాది 2 వేల టన్నుల మొక్కజొన్న […]

విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం

ప్రభుత్వ పరంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలని తీర్మానం.పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట .

విధాత:రాష్ట్రంలో పాలకు అత్యధిక ధర చెల్లించి పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డాం .సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి .జూన్ 1 నుంచి కిలో వెన్నకు రూ.715 చెల్లించాలని నిర్ణయం .10 శాతం వెన్న ఉన్న గేదెపాలు లీటర్‌కు రూ.71.50 ధర చెల్లిస్తాం .పశుదాణాకు సేకరించే మొక్కజొన్నల ధర క్వింటాల్ కు రూ.1700 .ఈ ఏడాది 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయం .

త్వరలో కుప్పంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ కూలర్‌ను ప్రారంభిస్తాం .50 శాతం రాయితీతో పాలుపితికే యంత్రాలు, బ్రష్ కట్టర్లు .ప్రభుత్వం నుంచి ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్తాం : సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర.