Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం – చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం – చెన్నై ఎగ్మోర్ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఇక చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖపట్నం (08558) మధ్య ప్రతి ఆదివారం మే 5 నుంచి జూన్ 6 వరకు నడుస్తాయని తెలిపింది. ఈ రైలుతో పాటు సంత్రగాచి-బెంగళూరు, బెంగళూరు – సంత్రగాచి, తాంబరం – బరౌనీ, బరౌనీ – తాంబరం, ఈరోడ్ – ధన్బాద్, ధన్బాద్ – ఈరోడ్, తాంబరం – ధన్బాద్, ధన్బాద్ – తాంబరం మధ్య ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తాయని వివరించింది.
Special Trains | దక్షిణ మధ్యరైల్వే శుభవార్త.. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రత్యేక రైళ్లు..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం - చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం - చెన్నై ఎగ్మోర్ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.

Latest News
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం ఫైర్
హ్యుందాయ్ క్రెటా నుంచి సమ్మర్ ఎడిషన్.. అదనపు ధర పెట్టడం వల్ల లాభమేనా?
మే మొదటి వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు!
రూ.12వేలలోపే భారత్లోకి వచ్చేసిన రెడ్మీ ఏ7 ప్రో.. ఏప్రిల్ 15 నుంచి సేల్స్ షురూ!
తెలంగాణకు మాత్రం శుభవార్త : ఈసారి రుతుపవనాల 'వర్షమే'!
మామిడి పండ్లు మిస్సవుతున్నా అని చెప్పిన ఉద్యోగిని.. లండన్ నుంచి సర్ప్రైజ్ ఇచ్చిన బాస్!
రిజర్వేషన్లు, పునర్విభజన వేర్వేరు అంశాలు.. రెంటినీ కలపడంలో మోదీ కుట్ర : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
‘అంగన్వాడీ’ సెల్ఫోన్లకు అవినీతి మరక!?
ఎంత జీతం ఇస్తే అంతే పనిచేస్తా.. ఆఫీసులోనే రోజుకు 5 గంటలు నిద్రపోతున్న ఉద్యోగిని..!