Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం – చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం – చెన్నై ఎగ్మోర్ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఇక చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖపట్నం (08558) మధ్య ప్రతి ఆదివారం మే 5 నుంచి జూన్ 6 వరకు నడుస్తాయని తెలిపింది. ఈ రైలుతో పాటు సంత్రగాచి-బెంగళూరు, బెంగళూరు – సంత్రగాచి, తాంబరం – బరౌనీ, బరౌనీ – తాంబరం, ఈరోడ్ – ధన్బాద్, ధన్బాద్ – ఈరోడ్, తాంబరం – ధన్బాద్, ధన్బాద్ – తాంబరం మధ్య ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తాయని వివరించింది.
Special Trains | దక్షిణ మధ్యరైల్వే శుభవార్త.. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రత్యేక రైళ్లు..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం - చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం - చెన్నై ఎగ్మోర్ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.

Latest News
పోలవరం ప్రాజెక్ట్ లో ఇంజనీరింగ్ లో పాలు- భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వివరించిన సెంటర్ ఫర్ లిబర్టీ
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంటపై లవ్ సాంగ్
ఏపీలో మహిళా దినోత్సవ కానుకగా కొత్త పథకాలు..వారే అర్హులు!
కేటీఆర్ మూటల మాటలకు బల్మూరి, చామల కౌంటర్
‘ఉస్తాద్ భగత్సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ..
దుబాయ్ లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల !
‘రణబాలి’ స్టోరీ ఇదేనా..
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు : గరికపాటి కీలక వ్యాఖ్యలు
కౌండిన్య తిరిగొచ్చిందోచ్..!
ఖమేనీ మరణం..ఆ మహిళల వీడియోలు వైరల్