రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం.. విమానాశ్రయ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతి.. కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్ కు మాత్రమే అనుమతి.. స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రధాన ద్వారం వద్ద నిలుపుదల.. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇకపై దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు కూడా కొవిడ్ పరీక్షలు.. పాజిటివ్ నిర్దారణ అయిన ప్రయాణికులను క్వారంటైన్ కు తరలించేలా చర్యలు […]
రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం..
విమానాశ్రయ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతి..
కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్ కు మాత్రమే అనుమతి..
స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రధాన ద్వారం వద్ద నిలుపుదల..
ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా..
ఇకపై దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు కూడా కొవిడ్ పరీక్షలు..
పాజిటివ్ నిర్దారణ అయిన ప్రయాణికులను క్వారంటైన్ కు తరలించేలా చర్యలు చేపట్టనున్న అధికారులు..