నిందితులెవరో సీఎం జగన్కు తెలుసు : బీటెక్ రవి
విధాత:మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులెవరో సీఎం జగన్కు తెలుసునని టీడీపీ ఎమ్మెల్సీ, బీటెక్ రవి అన్నారు.నిందితులను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అంతే కాకుండా కేసు దర్యాప్తు చేసిన ఎస్పీ అభిషేక్ను దీర్ఘకాల సెలవులో వెళ్లేలా చేశారని అన్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ సైతం తప్పుకున్నారు. ఆయన తప్పుకోవటం పలు అనుమానాలుకు తావిస్తోందన్నారు.

విధాత:మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులెవరో సీఎం జగన్కు తెలుసునని టీడీపీ ఎమ్మెల్సీ, బీటెక్ రవి అన్నారు.నిందితులను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అంతే కాకుండా కేసు దర్యాప్తు చేసిన ఎస్పీ అభిషేక్ను దీర్ఘకాల సెలవులో వెళ్లేలా చేశారని అన్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ సైతం తప్పుకున్నారు. ఆయన తప్పుకోవటం పలు అనుమానాలుకు తావిస్తోందన్నారు.