విధాత: మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ 6వ బ్లాక్ కాన్ఫరెన్స్ హల్ లో ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మంత్రులు కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం, హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడీసివర్ ఇంజక్షన్స్, పలు అంశాలపై చర్చిస్తారు. మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత , కురసాల […]
విధాత: మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ 6వ బ్లాక్ కాన్ఫరెన్స్ హల్ లో ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మంత్రులు కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది.
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం, హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడీసివర్ ఇంజక్షన్స్, పలు అంశాలపై చర్చిస్తారు. మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత , కురసాల కన్నబాబు , డాక్టర్ సిదిరి అప్పలరాజు, డీజీపీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొంటారు.