విధాత:కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రైవేట్ ఫైనాన్స్ (ఫైవ్ స్టా ర్) బ్యాంక్లో దొంగలు చోరీకి తెగబడ్డారు. బ్యాంకులో నుంచి దాదాపు రూ.4.30 లక్షల నగదును దుండుగుల ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంక్ సిబ్బంది పట్టణ పోలీస్ స్టేషన్లో ఫి ర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విధాత:కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రైవేట్ ఫైనాన్స్ (ఫైవ్ స్టా ర్) బ్యాంక్లో దొంగలు చోరీకి తెగబడ్డారు. బ్యాంకులో నుంచి దాదాపు రూ.4.30 లక్షల నగదును దుండుగుల ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంక్ సిబ్బంది పట్టణ పోలీస్ స్టేషన్లో ఫి ర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.