యాదగిరిగుట్టకు CM KCR.. చంద్రబాబు,చిరంజీవి, పవన్ కల్యాణ్?
విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 28 రాత్రి నిర్వహించనున్న స్వామి వారి కల్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు హాజరు కానున్నట్లుగా సమాచారం. అయితే అధికారికంగా వారి యాదగిరి గుట్ట పర్యటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 28 రాత్రి నిర్వహించనున్న స్వామి వారి కల్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు హాజరు కానున్నట్లుగా సమాచారం.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అయితే అధికారికంగా వారి యాదగిరి గుట్ట పర్యటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.