నేటి నుంచే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం సాధించే దిశగా ఆ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరో దఫా భారత యాత్రకు బయల్దేరుతున్నారు

Reported by: Subbu | జాతీయం | Jan 14, 2024, 8:55 am IST
Read Time: 1 mins
నేటి నుంచే  భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర