ఇప్పటికే పలు టీమ్ ఆటగాళ్లు కొచ్ లకు కరోనా పాజిటివ్.సన్రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా కరోనా.నేటి హైదరాబాద్ ముంబై మ్యాచ్ వాయిదా పడే అవకాశం.
ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు కోచ్ లు కరోనా బారి న పడడంతో ఐపీఎల్ లీగ్ కొనసాగింపుపై అనుమానాలు.ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న బీసీసీఐ.ఐపీఎల్ లీగ్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్న బిసిసిఐ.ఐపీఎల్ లీగ్ 20 21 రీషెడ్యూల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్న బీసీసీఐ.