ధరణి వెళ్లి భూ భారతి పోర్టల్ వచ్చినా కష్టాలు తప్పడం లేదా?

రైతులకు అన్యాయం చేసిన ధరణిని బంగాళాఖాతంలో పడేసి.. న్యాయం చేసే విధంగా భూభారతి చట్టాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఊదరగొడుతున్నా.. భూభారతిలోనూ సమస్యలు అలానే పడి ఉంటున్నాయని, పైగా కమీషన్లతోనే పనులు అవుతున్నాయని రైతులు, బిల్డర్లు వాపోతున్నారు.

  • By: Tech |    telangana |    Published on : Oct 24, 2025 10:19 PM IST