విధాత: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త అందించింది. వై ఎస్ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ బీఆరెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. తిరిగి 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల పూర్తి కోసం 437.0 కోట్లు విడుదలకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాబినెట్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
Ponnam Prabhakar | హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త … హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
స్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త అందించింది. వై ఎస్ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ బీఆరెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది.

Latest News
సార్లూ...టూర్లూ...గాలిమోటరూ!.. హెలికాప్టరూ వాడకంలో మంత్రుల మధ్య పోటీ
బాల్కనీలో దివి అందాలు అదరహో
మేడారంలో ఇది కదా! ... ముందు చేయాల్సింది!
మాట మార్చిన రాజగోపాల్ రెడ్డి !..సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు!!
రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ ..
విజయ్ విడాకుల వివాదంలో మళ్లీ ట్రెండ్ అవుతున్న త్రిష ..
ఇరాన్ సుప్రీమో ఆయతుల్లా అలీ ఖమేనీ ఎలా హతమయ్యాడు.?
యూరియా యాప్ పరేషాన్..ఒకసారి బుక్ చేస్తే నెలరోజుల వరకు నో ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలి: గరికిపాటి కీలక వ్యాఖ్యలు
పాక్ లో యూఎస్ఏ కాన్సులెట్ పై దాడి..కాల్పుల్లో 8మంది మృతి