విధాత: అనంత సూపర్ స్పెషాలిటీ, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రుల్లో కోవిడ్ సోకిన ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయశాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు 30 పడకల చొప్పున కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సెకండ్ వేవ్లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వీరు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతుండడంతో ఆసుపత్రులలో వీరికి కొన్ని పడకలు రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
విధాత: అనంత సూపర్ స్పెషాలిటీ, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రుల్లో కోవిడ్ సోకిన ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయశాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు 30 పడకల చొప్పున కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
సెకండ్ వేవ్లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వీరు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతుండడంతో ఆసుపత్రులలో వీరికి కొన్ని పడకలు రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.