విధాత: రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ అందక మరణించిన 76 మంది కరోనా పేషెంట్ల కుటుంబాలకూ రు.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వండి.తిరుపతి రుయా ఆస్పత్రిలో 23 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 11 మందిని మాత్రమే గుర్తించి, వారికి కుటుంబాలకు రూ 10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.ఏపీలో అనంతపురం, కదిరి, హిందూపురం, కర్నూలు, విజయనగరం, అమలాపురం, తిరుపతిలలో మొత్తం 76 మంది కరోనా రోగులు ఆక్సిజన్ కొరత […]
విధాత: రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ అందక మరణించిన 76 మంది కరోనా పేషెంట్ల కుటుంబాలకూ రు.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వండి.తిరుపతి రుయా ఆస్పత్రిలో 23 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 11 మందిని మాత్రమే గుర్తించి, వారికి కుటుంబాలకు రూ 10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.ఏపీలో అనంతపురం, కదిరి, హిందూపురం, కర్నూలు, విజయనగరం, అమలాపురం, తిరుపతిలలో మొత్తం 76 మంది కరోనా రోగులు ఆక్సిజన్ కొరత వల్ల మృతి చెందారు.