ఈ రాష్ట్రంలో మ‌మ్మ‌ల్ని ఎవ్వరు ఏమి పికలేరు

విధాత‌: దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రం లో ఉండటం దౌర్భాగ్యం.చంద్రబాబు నాయుడు ,ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ని అనరాని మాటలు అన్నారు.ముఖ్యమంత్రి ని ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు ,కారం తిన్న వారు ఎవరు చూస్తూ ఉండరు.గుంటూరు జిల్లా లో ఉప్పు ,కారం ఎక్కువగా తింటారు.. కాబట్టి పౌరుషం,రోషం ఎక్కువగా ఉంటాయన్నారు మంత్రి అనిల్ యాద‌వ్. ఒక పక్క గిచ్చడం మరోపక్క మాపై దాడి చేశారు అని దొంగ దీక్షలు చేయడం అబ్బా ,కొడుకులు ఎన్ని […]

ఈ రాష్ట్రంలో మ‌మ్మ‌ల్ని ఎవ్వరు ఏమి పికలేరు

విధాత‌: దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రం లో ఉండటం దౌర్భాగ్యం.చంద్రబాబు నాయుడు ,ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ని అనరాని మాటలు అన్నారు.ముఖ్యమంత్రి ని ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు ,కారం తిన్న వారు ఎవరు చూస్తూ ఉండరు.గుంటూరు జిల్లా లో ఉప్పు ,కారం ఎక్కువగా తింటారు.. కాబట్టి పౌరుషం,రోషం ఎక్కువగా ఉంటాయన్నారు మంత్రి అనిల్ యాద‌వ్.

ఒక పక్క గిచ్చడం మరోపక్క మాపై దాడి చేశారు అని దొంగ దీక్షలు చేయడం అబ్బా ,కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఏమి పికలేరు.సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ తో ఎపికి ఎటువంటి సంబందం లేదని స్పష్టం చేసింది.డ్రగ్స్ ను ఎవరు ప్రోత్సహిస్తూన్నారో చూస్తే మీ మూలాలు కనిపిస్తాయన్నారు.

డ్రగ్స్ తీసుకునే అలవాటు మీకు ఉంటే దాన్ని వైసీపీ పై రుద్దడం దారుణం.ఏ రోజు అయిన ప్రజా సమస్యలపై పోరాటం చేసారా.. కులాల మధ్య చిచ్చు పెట్టడం.. మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై దాడులు జరిగినా ఇక్కడే ఉన్నాం మీలా హైదరాబాద్ లో దాక్కోలేదు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను టచ్ కూడా చేయలేరు.ABN రాధాకృష్ణ కుల పిచ్చి తో కోట్టుకుంటున్నాడు పిచ్చి రాతలు ఎన్ని రాసిన మా వెంట్రుక కూడా పికలేడు అని వెల్ల‌డించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.