గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌నున్న టీడీపీ నేత‌లు

విధాత‌: ఈ రోజు తెలుగుదేశం నేతలు బిశ్వభూషణ్​ హరచందన్​ను కలవనున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన సంఘటనపై గవర్నర్​ ​కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేత‌లు.

గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌నున్న టీడీపీ నేత‌లు

విధాత‌: ఈ రోజు తెలుగుదేశం నేతలు బిశ్వభూషణ్​ హరచందన్​ను కలవనున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన సంఘటనపై గవర్నర్​ ​కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేత‌లు.