విధాత:చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురం గ్రామా నికి చెందిన సుబ్రమణ్యం నాయుడు,మంజులా దేవి దంప తులు ద్విచక్రవాహనంపై నారాయణనవనం మండలంలోని సింగిరికోన ఆలయానికి బయల్ధేరారు. అయితే సింగిరికోన ఆ లయానికి వెళ్ళే మార్గం మధ్యలో చెట్టుపై నుండి పులి వీ రిపై దూకిందని, ఆ సమయంలో వెనుక నుండి కారు రావ డంతో పులి భయపడి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. పులి దాడిలో గాయపడిన దంపతులు ప్రస్తుతం పు త్తూరు లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ […]
విధాత:చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురం గ్రామా నికి చెందిన సుబ్రమణ్యం నాయుడు,మంజులా దేవి దంప తులు ద్విచక్రవాహనంపై నారాయణనవనం మండలంలోని సింగిరికోన ఆలయానికి బయల్ధేరారు. అయితే సింగిరికోన ఆ లయానికి వెళ్ళే మార్గం మధ్యలో చెట్టుపై నుండి పులి వీ రిపై దూకిందని, ఆ సమయంలో వెనుక నుండి కారు రావ డంతో పులి భయపడి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. పులి దాడిలో గాయపడిన దంపతులు ప్రస్తుతం పు త్తూరు లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందు తున్నారని, వారి ఆరో గ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కోన్నారు.