విధాత: మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.రూ.8 లక్షల బిల్లులకు సంబంధించిన దానికి ఆర్డీవో లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.
విధాత: మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.రూ.8 లక్షల బిల్లులకు సంబంధించిన దానికి ఆర్డీవో లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.