గుజరాత్లో ఘోర ప్రమాదం: 500 మందితో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
విధాత: గుజరాత్లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛట్ పూజ సందర్భంగా భక్తులు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో చాలామంది నదిలో పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. గుజరాత్లో ఘోర ప్రమాదం: 500 మందితో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి https://t.co/zvuXgd9RQBSeveral people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. pic.twitter.com/4b0D5kyKIQ — […]

విధాత: గుజరాత్లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛట్ పూజ సందర్భంగా భక్తులు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో చాలామంది నదిలో పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి.
గుజరాత్లో ఘోర ప్రమాదం: 500 మందితో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి https://t.co/zvuXgd9RQB
Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat’s Morbi area today. pic.twitter.com/4b0D5kyKIQ— vidhaathanews (@vidhaathanews) October 30, 2022
దాదాపు 140 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించిన ఈ వంతెన ప్రమాదానికి గురికావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండడంతో వీరిలో 100 మందికి పైగా నదిలో మునిగిపోయారు.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat’s Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022
కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు 35మంది మృతిచెందినట్టు మంత్రి బ్రిజేశ్ మెజ్రా ప్రకటించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.