VRA
విధాత: సమ్మె సందర్భగా తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ ఆధ్యర్వంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన వీఆర్ఏలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని తాము కోరుతున్నాము తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. వీఆర్ఏల ధర్నా నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
వీఆర్ ఏ ల డిమాండ్లు ఇవే..