ఏపీ క్యాబినెట్ ఒకేసారి 6,100పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ వేయాలని నిర్ణయం తీసుకుంది
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5వేల కోట్ల మేరకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో 22వేల కోట్ల పెట్టుబడులకు సైతం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం క్యాబినేట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నది.