విధాత: రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై టీడీపీ కసరత్తు పూర్తి చేస్తున్నది. ఈ క్రమంలో త్వరలో విడుదల చేసేందుకు 60 మంది పేర్లతో జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేశారని తెలుస్తున్నది. అవసరమైన మార్పులు చేర్పులు ఉంటే పరిశీలించి, నెలాఖరులో విడుదల చేస్తారని సమాచారం.
జాబితాలో వీరే
ఇచ్ఛాపురం : బెందాళం అశోక్, టెక్కలి :అచ్చెన్నాయుడు, ఆముదాలవలస : కూన రవికుమార్, పలాస :గౌతు శిరీష, రాజం : కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి : బేబీ నయన, విజయనగరం : అశోక్ గజపతి రాజు, చీపురుపల్లి :కిమిడి నాగర్జున, కురుపాం : టీ జగదీశ్వరి, పార్వతీపురం : బీ విజయచంద్ర, వైజాగ్ (తూర్పు) : వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ (పశ్చిమ) :గణబాబు, పాయకరావుపేట :అనిత, నర్సీపట్నం :చింతకాయల విజయ్, తుని: యనమల దివ్య, జగ్గంపేట : జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం : చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, రాజమండ్రి (అర్బన్) : ఆదిరెడ్డి వాసు, గోపాలపురం : మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మడివరం : దాట్ల సుబ్బరాజు, అమలాపురం : బత్తుల ఆనందరావు, మండపేట : వేగుళ్ల జోగేశ్వరరావు, ఆచంట : పితాని సత్యనారాయణ, పాలకొల్లు – నిమ్మల రామానాయుడు, ఉండి : మంతెన రామరాజు, దెందులూరు : చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ : గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ (సెంట్రల్) : బోండా ఉమ, నందిగామ : తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట : శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం : కొల్లు రవీంద్ర, గన్నవరం : యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు: బోడె ప్రసాద్, మంగళగిరి: నారా లోకేష్, పొన్నూరు: ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట : పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి : కన్నా లక్ష్మీ నారాయణ, వినుకొండ : జీవీ ఆంజనేయులు, గురజాల : యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల : జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు : నక్కా ఆనందబాబు, పర్చూరు : ఏలూరి సాంబశివరావు, ఒంగోలు : దామెచర్ల జనార్దన్, కొండపి : శ్రీబాల వీరాంజనేయ స్వామి, కనిగిరి : ఉగ్ర నరసింహా రెడ్డి, కోవూరు : పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు : ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీ కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి : గాలి భానుప్రకాష్, పలమనేరు : అమర్నాథ్ రెడ్డి, పీలేరు : నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు : భూపేష్ రెడ్డి, మైదుకూరు: పుట్టా సుధాకర్, పులివెందుల : బీటెక్ రవి, బనగానెపల్లి : బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం : గౌరు చరితారెడ్డి, కర్నూలు : టీజీ భరత్, ఎమ్మిగనూరు : బీవీ జయనాగేశ్వర రెడ్డి, రాప్తాడు : పరిటాల సునీత, ఉరవకొండ : పయ్యావుల కేశవ్, తాడిపత్రి : జేసీ అస్మిత్ రెడ్డి, కల్యాణదుర్గం : ఉమా మహేశ్వర నాయుడు, హిందూపూర్ : నందమూరి బాలకృష్ణ, కదిరి : కందికుంట వెంకట ప్రసాద్.