తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు

విధాత: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. భట్టికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి దర్శనం చేయించి లడ్డూ ప్రసాదాలను అందించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అనంతరం భట్టి మాట్లాడుతూ ఆ దేవుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన అధ్భుతమైన తీర్పునిచ్చారన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.