విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.
ఓటుకు నోటులో నేడు సాక్షుల వాంగ్మూలం
<p>విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.</p>
Latest News

బ్లాక్ సూట్ లో నడుము అందాలు చూపిస్తున్న అక్కినేని కోడలు శోభిత
చీరకట్టులో టాలెంట్ చూపిస్తున్న అనసూయ భరధ్వాజ్
యూకే వీసా నిబంధనలు కఠినతరం: భారతీయ హెల్త్కేర్, ఐటీ ఉద్యోగాలకు భారీ దెబ్బ
అదనపు కట్నం అడిగారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు.. యూపీలో ఘటన (Viral Videos)
తెలంగాణను తాకుతూ వెళ్లే సూరత్–చెన్నై ఎక్స్ప్రెస్వే పొడవు కుదింపు..
అంతరిక్షంలో బార్ అండ్ రెస్టారెంట్.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?
ఉపాధి హామీలో ‘గాంధీ’ పేరు తొలగింపు.. ‘రామ్ జీ’ అక్షరాల చేరిక!
ఈ వారం ఓటీటీలో వినోద విందు..
హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు!
200 సినిమాల చెట్టు మళ్లీ చిగురించింది..