విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.
ఓటుకు నోటులో నేడు సాక్షుల వాంగ్మూలం
<p>విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.</p>
Latest News

వాట్సప్లో సరికొత్త ఫీచర్లు : ఐఫోన్లో రెండు అకౌంట్లు.. ఆండ్రాయిడ్కు ఈజీ ట్రాన్స్ఫర్
జపాన్లో ఫ్రీగా ఇల్లు.. అయినా ఎవరూ రావట్లేదు.. దీని వెనుక మిస్టరీ ఏంటి?
పాత పథకాల సమీక్ష ... కొత్త వాటి ప్రచారం.. ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు
నిరక్షరాస్యతపై ‘ఉల్లాస్’ యుద్ధం.. అక్షరాస్యత సాధనకు ఐదేళ్ళ ప్రణాళిక
మీరు యాంటిబాక్టీరియల్ సబ్బులు, వైప్స్ వాడుతుంటారా? అయితే.. ఈ వార్త మీకోసమే
సిక్స్ ప్యాక్ కాదు.. బొర్ర ఉంటేనే సుందరాంగులు.. అక్కడ పొట్ట ఉన్న మగాళ్ల వెంటే అమ్మాయిలు క్యూ కట్టేస్తారు!
ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవల బంద్
రేపటి నుంచి ఏటీఎం యూజర్స్ చార్జీలలో కొత్త నిబంధనలు
ఓటరు తీర్పు.. నేతల వేలంపాట! తెలంగాణలో 'ఫిరాయింపుల' మాయాజాలంపై సమగ్ర విశ్లేషణ!
తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్