విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.
ఓటుకు నోటులో నేడు సాక్షుల వాంగ్మూలం
<p>విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.</p>
Latest News

పేరు ‘స్టేషన్’ రూటు మాత్రం సపరేటు
19 ఏళ్ల తర్వాత భారత్లో ప్రదర్శనలివ్వనున్న పాప్ సంచలనం షకీరా
ఎప్స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్... గేట్స్కు ఏంటీ దుస్ధితి?.. న్యూఢిల్లీలో ఉండీ సమ్మిట్కు దూరం
మంత్రి పొంగులేటి చుట్టూ అక్రెడిటేషన్ వివాదం...
సుంకాల పెంపు రద్దు.. ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు షాక్ !
కమ్యూనిస్టు మ్యానిఫెస్టో... పెట్టుబడిదారీ సమాజాన్ని ఇప్పటికీ భయపెడుతున్న ‘పిశాచం’
పెంపుడు కుక్కను కొట్టారని.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు
50 దేశాల పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన చైనా.. లిస్ట్లో భారత్ ఉందా..?
రేపట్నుంచి తెలంగాణకు భారీ వర్ష సూచన
గ్లోబల్ ఏఐ సమ్మిట్లో గాల్గోటియ యూనివర్సిటీ ఘటన భారత ప్రతిష్ఠకు మచ్చ