ఈటల సమక్షంలో చేరికలు
విధాత: మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులు పలువురు గురువారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో శామీర్ పేటలోని ఆయన నివాసంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ను ఓడించి, బీజేపీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బొంద పెట్టాలని కోరారు.

విధాత: మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులు పలువురు గురువారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో శామీర్ పేటలోని ఆయన నివాసంలో బీజేపీలో చేరారు.
ALSO READ : Bengaluru Auto Driver Carries Baby | ఒడిలో బిడ్డతో ఆటో నడుపుతున్న ఓ తండ్రి హృద్యమైన వీడియో వైరల్
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ను ఓడించి, బీజేపీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బొంద పెట్టాలని కోరారు.