కాంగ్రెస్ సీనియర్లను కలిసిన పాల్వాయి స్రవంతి
విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన పాల్వాయి స్రవంతి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్లు మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రులు కె.జానా రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఉప ఎన్నికల్లో అందరినీ కలుపుకుని విజయ సాధనకు కృషి చేయాలని సూచించారు.

విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన పాల్వాయి స్రవంతి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్లు మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రులు కె.జానా రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు.
ALSO READ : Bengaluru Auto Driver Carries Baby | ఒడిలో బిడ్డతో ఆటో నడుపుతున్న ఓ తండ్రి హృద్యమైన వీడియో వైరల్

ఈ సందర్భంగా వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఉప ఎన్నికల్లో అందరినీ కలుపుకుని విజయ సాధనకు కృషి చేయాలని సూచించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!

