దేశవ్యాప్తంగా 2కోట్లు దాటిన కరోనా కేసులు
దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్ను దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ బారినపడిన వారిలో మరో 3,449 మంది మృతిచెందారు. ★ దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ★ కొత్తగా 3,57,229 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల మార్క్ను చేరింది. ★ ఈ జాబితాలో 3.33 కోట్ల కేసులతో అమెరికా అగ్రస్థానంలో […]

దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది.
- మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్ను దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.
- వైరస్ బారినపడిన వారిలో మరో 3,449 మంది మృతిచెందారు.
★ దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
★ కొత్తగా 3,57,229 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల మార్క్ను చేరింది.
★ ఈ జాబితాలో 3.33 కోట్ల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.
★ కొవిడ్ సోకిన వారిలో మరో 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు: 2,02,82,833
మొత్తం మరణాలు: 2,22,408
మొత్తం కోలుకున్నవారు: 1,66,13,292
యాక్టివ్ కేసులు: 34,47,133
★ కొవిడ్ సోకిన వారిలో 3,20,289 మంది కోలుకున్నారు.
★ దేశవ్యాప్త రికవరీ రేటు 81.91 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.10 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
★ కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.89 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది