విధాత: కరోనా వైద్యానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం రు.2229 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.అందులో రు.1173 కోట్లు కేవలం మెడిసిన్స్ డ్రగ్స్ కొనుగోలుకు వెచ్చించినట్లు చెబుతున్నారు.అంత డబ్బు ఖర్చుపెట్టి ఏపీలో ఎక్కడైనా శాశ్వత వైద్య సదుపాయాలు నెలకొల్పారా అని ప్రశ్నిస్తున్నాం.జిల్లా స్థాయి అధికారే బెడ్ దొరకక చనిపోగా, కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా […]
విధాత: కరోనా వైద్యానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం రు.2229 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.అందులో రు.1173 కోట్లు కేవలం మెడిసిన్స్ డ్రగ్స్ కొనుగోలుకు వెచ్చించినట్లు చెబుతున్నారు.అంత డబ్బు ఖర్చుపెట్టి ఏపీలో ఎక్కడైనా శాశ్వత వైద్య సదుపాయాలు నెలకొల్పారా అని ప్రశ్నిస్తున్నాం.జిల్లా స్థాయి అధికారే బెడ్ దొరకక చనిపోగా, కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని సాక్షి పేపర్లో రాశారు.వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదలచేసి, ప్రజలకు నిజానిజాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.