విధాత:ఆక్సిజన్ సరఫరా లోపంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలు సంభవించడం బాధాకరం.ఏపీలో ఆక్సిజన్ అందక 10 రోజుల్లో 35 మందికి పైగా కరోనా రోగులు మరణించారు. కరోనా రెండో దశ ప్రమాదాన్ని గురించి నిపుణులు, శాస్త్రవేత్తలు,మేధావులు హెచ్చరిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టలేదు.తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
విధాత:ఆక్సిజన్ సరఫరా లోపంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలు సంభవించడం బాధాకరం.ఏపీలో ఆక్సిజన్ అందక 10 రోజుల్లో 35 మందికి పైగా కరోనా రోగులు మరణించారు.
కరోనా రెండో దశ ప్రమాదాన్ని గురించి నిపుణులు, శాస్త్రవేత్తలు,మేధావులు హెచ్చరిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టలేదు.తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.