ఈనెల 26న రైతు సంఘాలు చేపట్టనున్న బ్లాక్ డే కు సిపిఐ మద్దతు - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు, 2020 విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘాలు గత 6 నెలలుగా ఉద్యమిస్తున్నాయి.కరోనా మహమ్మారిని, ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని సాగించటం చారిత్రాత్మకం. నరేంద్రమోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం […]
ఈనెల 26న రైతు సంఘాలు చేపట్టనున్న బ్లాక్ డే కు సిపిఐ మద్దతు – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు, 2020 విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘాలు గత 6 నెలలుగా ఉద్యమిస్తున్నాయి.కరోనా మహమ్మారిని, ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని సాగించటం చారిత్రాత్మకం.
నరేంద్రమోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మే 26న బ్లాక్ డేగా పాటించి నల్లజెండాలతో నిరసన తెలపండి.