విధాత: శ్రీ ఛైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించింది.విజయవాడ ఈడుపుగల్లు శ్రీ చైత్యన్య హాస్టల్ రూమ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న ఎం.స్నేహిత్ వర్మ మృతి పై సమగ్రమైన విచారణ జరిపించాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కే.ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు.అనంతరం కృష్ణాజిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవికుమార్ […]
విధాత: శ్రీ ఛైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించింది.విజయవాడ ఈడుపుగల్లు శ్రీ చైత్యన్య హాస్టల్ రూమ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న ఎం.స్నేహిత్ వర్మ మృతి పై సమగ్రమైన విచారణ జరిపించాలి.
చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కే.ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు.అనంతరం కృష్ణాజిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవికుమార్ గారికి, కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ. విశ్వనాద్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పశ్చిమ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కోటి,జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షుడు సి.హెచ్. వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు ఓ.యేసుబాబు, నగర నాయకులు ప్రసాద్,అభిషేక్,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..