రెండు లారీలు ఢీ..డ్రైవర్ మృతి
విధాత:కృష్ణా జిల్లా జగ్గయ్యపేట జాతీయ రహదారి 65 పై రెండు లారీలు పరస్పరం ఢీ కొన్న ప్రమాదంలో లారీ క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విధాత:కృష్ణా జిల్లా జగ్గయ్యపేట జాతీయ రహదారి 65 పై రెండు లారీలు పరస్పరం ఢీ కొన్న ప్రమాదంలో లారీ క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.