రాష్ట్రపతిని ఆహ్వానించే అంశంపై ప్రధాని, స్పీకర్ చర్చించుకోవాలి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. పొరపాటును సరిదిద్దు కోవాలి వందేండ్లకోసారి ఇలాంటివి నిర్మిస్తారు.. ప్రారంభ ప్రకటన గౌరవప్రదంగా లేదు రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ సూచన విధాత: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించే అంశాన్ని ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్ల పరస్పరం చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) […]