థాయిలాండ్ నుంచి దిగుమతైన 2 మేఘా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు

విధాత:థాయిలాండ్ నుంచి మరో 2 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు నేడు హైదరాబాద్ చేరుకున్నాయి.ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లిన ఆర్మీ ప్రత్యేక విమానం ఈ రోజు మధ్యాహ్నం 2 క్రయోజనిక్ ట్యాంకులను బేగంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేర్చింది ఈ క్రయోజనిక్ ట్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేయనుంది.మొత్తం 11 క్రయోజనిక్ ట్యాంకులను తెలంగాణ ప్రభుత్వం నికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ అందిస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటి వరకు 8 క్రయోజనిక్ ట్యాంకులు హైదరాబాద్ చేరుకున్నాయి. […]

థాయిలాండ్ నుంచి దిగుమతైన 2 మేఘా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు

విధాత:థాయిలాండ్ నుంచి మరో 2 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు నేడు హైదరాబాద్ చేరుకున్నాయి.ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లిన ఆర్మీ ప్రత్యేక విమానం ఈ రోజు మధ్యాహ్నం 2 క్రయోజనిక్ ట్యాంకులను బేగంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేర్చింది

ఈ క్రయోజనిక్ ట్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేయనుంది.మొత్తం 11 క్రయోజనిక్ ట్యాంకులను తెలంగాణ ప్రభుత్వం నికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ అందిస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటి వరకు 8 క్రయోజనిక్ ట్యాంకులు హైదరాబాద్ చేరుకున్నాయి. మరో 3 త్వరలో హైదరాబాద్ రానున్నాయి.

ఈ 11 ట్యాంకర్లలో ఒకేసారి 15 కోట్ల 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు.