విధాత(కదిరి): అనంతపురం జిల్లా, కదిరి ఆస్పత్రిలో 10మంది కరోనా బాధితుల పరిస్థితి విషమంగా తయారైంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులను ఐసియు సౌకర్యం ఉన్న ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. పది మందిలో నరసింహులు, ఆదిలక్ష్మమ్మ అనే ఇద్దరు మృతి చెందారు.
విధాత(కదిరి): అనంతపురం జిల్లా, కదిరి ఆస్పత్రిలో 10మంది కరోనా బాధితుల పరిస్థితి విషమంగా తయారైంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులను ఐసియు సౌకర్యం ఉన్న ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. పది మందిలో నరసింహులు, ఆదిలక్ష్మమ్మ అనే ఇద్దరు మృతి చెందారు.