సీఐడీ ఎదుట హాజరైన హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌

విధాత‌: ఫైబర్‌ నెట్‌ కేసులో ముగ్గురికి సీఐడీ అధికారుల నోటీసులు జారీ చేశారు.ఇవాళ విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణ జ‌ర‌గ‌నుంది.విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ఎదుట హాజరైన సాంబశివరావు.

సీఐడీ ఎదుట హాజరైన హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌

విధాత‌: ఫైబర్‌ నెట్‌ కేసులో ముగ్గురికి సీఐడీ అధికారుల నోటీసులు జారీ చేశారు.ఇవాళ విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణ జ‌ర‌గ‌నుంది.విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ఎదుట హాజరైన సాంబశివరావు.