హిందూపురం మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులు మృతి
విధాత:హిందూపురం మాజీ శాసనసభ్యులు పామిశెట్టి రంగనాయకులు అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు

విధాత:హిందూపురం మాజీ శాసనసభ్యులు పామిశెట్టి రంగనాయకులు అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు