BR Naidu | టిటిడి పాలకమండలి నియామకం – ఛైర్మన్​గా టివి5 ఛైర్మన్​ బిఆర్​ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలక మండలి ఏర్పాటైంది. నూతన ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. టివి5 చానెల్​ అధినేత బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యుల(24 members)తో టిటిడి పాలకమండలి(TTD Board) నెలకొననుంది

BR Naidu | టిటిడి పాలకమండలి నియామకం – ఛైర్మన్​గా టివి5 ఛైర్మన్​ బిఆర్​ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలక మండలి ఏర్పాటైంది. నూతన ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. టివి5 చానెల్​ అధినేత బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యుల(24 members)తో టిటిడి పాలకమండలి(TTD Board) నెలకొననుంది. ఈ మేరకు టిటిడి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తితిదే బోర్డు సభ్యులు వీరే..

ఆంధ్రప్రదేశ్​:

  • జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
  • వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
  • ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
  • పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
  • జాస్తి పూర్ణ సాంబశివరావు
  • శ్రీసదాశివరావు నన్నపనేని
  • కోటేశ్వరరావు
  • మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
  • జంగా కృష్ణమూర్తి
  • శాంతారామ్‌
  • జానకీ దేవి తమ్మిశెట్టి

తెలంగాణ

  • నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
  • బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ)
  • అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
  • బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
  • సుచిత్ర ఎల్లా (తెలంగాణ)

తమిళనాడు

  • కృష్ణమూర్తి ( తమిళనాడు)
  • పి.రామ్మూర్తి (తమిళనాడు)

ర్ణాటక:

  • నరేశ్‌కుమార్‌ ( కర్ణాటక)
  • దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక)
  • జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక)
  • డా.అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్‌)
  • సౌరభ్‌ హెచ్‌ బోరా (మహారాష్ట్ర)

సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు కాగా, తెలంగాణ(Telangana) నుండి ఐదుగురి(five)కి చోటు కల్పించారు. కర్ణాటక(Karnataka)కు చెందిన ముగ్గురి(Three)ని, తమిళనాడు(Tamilnadu) నుండి ఇద్దరి(Two)ని నియమించారు. గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరు మండలిలో ఉన్నారు.