వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు
విధాత: ఖమ్మంజిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు,తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారు.రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే… అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు,మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయాం ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నానని,నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి […]

విధాత: ఖమ్మంజిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు,తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారు.రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే… అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు,మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయాం ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నానని,నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది.వాళ్లేదో గొప్పగా భావిస్తూ… పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది,ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి అని వ్యాఖ్యానించారు.