YADADRI: లక్ష్మీనరసింహుడికి భక్తుడి కానుక.. 20 లక్షల బంగారు ఆభరణాలు విరాళం

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహుడికి వార్షిక బ్రహ్మోత్సవముల సందర్బంగా జడ్చర్ల కు చెందిన సుందరమ్మ అనే భక్తురాలు సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణములను విరాళముగా అందించారు. ఆలయములో వాటిని EO గీత, ప్రధానార్చకులు నందిగల్ లక్ష్మీ నరసింహచార్యులకు అందజేశారు.

YADADRI: లక్ష్మీనరసింహుడికి భక్తుడి కానుక.. 20 లక్షల బంగారు ఆభరణాలు విరాళం

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహుడికి వార్షిక బ్రహ్మోత్సవముల సందర్బంగా జడ్చర్ల కు చెందిన సుందరమ్మ అనే భక్తురాలు సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణములను విరాళముగా అందించారు. ఆలయములో వాటిని EO గీత, ప్రధానార్చకులు నందిగల్ లక్ష్మీ నరసింహచార్యులకు అందజేశారు.