మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
విధాత: హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించనున్నారు. రూ. 6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల మేర ఈ పనులను చేపట్టనున్నారు. ఈ మెట్రో విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న భూమి పూజ చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. Hyderabad is […]

విధాత: హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించనున్నారు.
రూ. 6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల మేర ఈ పనులను చేపట్టనున్నారు. ఈ మెట్రో విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న భూమి పూజ చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
Hyderabad is Forging Ahead
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!Happy to announce that Hon’ble CM KCR Garu will be laying the foundation for Airport Express Metro